Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

సీఎంకు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన హైక‌మాండ్‌

(మెట్రో న్యూస్ బ్యూరో): టీ-కాంగ్రెస్ లెజెండ్ రేవంత్  పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ ఎనుముల మాటే ఫైన‌ల్‌! తెలంగాణ కాంగ్రెస్‌లో ఎనుముల రేవంత్ రెడ్డి పొజిష‌న్ మ‌రింత బ‌లోపేత‌మైంది. ఇటీవ‌ల ప‌రిణామాల‌ను ఆయ‌న చ‌క్క‌బెట్టిన తీరు...…

సుంకి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం.

మెట్రో న్యూస్ : 6వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి. మాజీ ఎమ్మెల్సీ, స్వర్గీయ సుంకి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ…

కొండా సురేఖ బర్తరఫ్‌పై బీసీ సమాజ్ తీవ్ర ఆగ్రహం

తెలంగాణ:రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఏకైక బీసీ మహిళా మంత్రిగా ఉన్న కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని బీసీ సమాజ్ తీవ్రంగా ఖండించింది. బీసీ మహిళా నాయకురాలిని మంత్రివర్గం నుంచి తొలగించడం అన్యాయమని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన…

వంటింటిపై ధరల పిడుగు.. ఆకాశాన్నంటిన ఉల్లి, అల్లం, వెల్లుల్లి

సామాన్యుడి వంటింట్లో ధరల మంట నెల రోజుల్లోనే రెట్టింపు స్థాయికి చేరిన ఉల్లి ధర వినియోగదారుడి జేబుకు చిల్లు రైతుకు గిట్టుబాటుతో ఆనందం వర్షాభావంతో భారీగా పడిపోయిన దిగుబడులు కొత్త పంట వచ్చేవరకు ధరలు తగ్గవంటున్న అధికారులు…

కొండా సురేఖ బర్తరఫ్‌.. రేవంత్ రెడ్డిని శపించిన ఆమె కుమార్తె సుస్మిత

తెలంగాణ కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖ తొలగింపు సీఎం రేవంత్ రెడ్డిని శపించిన సురేఖ కుమార్తె కొండా సుస్మిత పరకాల నుంచి పోటీ చేయాలంటూ ముఖ్యమంత్రికి సవాల్ తన తల్లికి అన్యాయం జరిగిందని సుస్మిత ఆవేదన తెలంగాణ…

మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలి

పనులు బంద్ చేసి మున్సిపల్ కార్మికుల ధర్నా వికారాబాద్, మెట్రో న్యూస్ : రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ మున్సిపల్ కార్మికులు గురువారం పనులు బంద్ చేసి BJR చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.…

కొండా సురేఖ‌కు డాట‌ర్ స్ట్రోక్‌ మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్‌

మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్‌ కొండా సురేఖ‌కు డాట‌ర్ స్ట్రోక్‌ గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ పంపిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): మంత్రి కొండా సురేఖ‌ను రాష్ట్ర మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశారు. రాజీనామా…

పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ జిల్లా బ్యూరో చీఫ్ మెట్రో ఈవినింగ్ న్యూస్ సెప్టెంబర్ (3 ): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలో ఉన్న సాయిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి…

పట్టణంలోని గుంటలు పడిన రోడ్లను మరమ్మతులు చేయండి

కమీషనర్ కు వినతిపత్రం సమర్పించిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు: జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 03 (మెట్రో న్యూస్) : జగిత్యాల పట్టణంలోని గుంటలు పడిన రోడ్లను మరమ్మతులు చేయండని మున్సిపల్ కమీషనర్ కు విశ్వ హిందూ పరిషత్ నాయకులు వినతి పత్రం…

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ నిరంతర పోరాటం

-కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, యువతకు తీవ్ర అన్యాయం.. -హామీల అమలులో ఘోర వైఫల్యం.. -జీవో 97ను వెంటనే రద్దు చేయాలి.. -ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థుల సమస్యల పరిష్కారం.. -ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…