Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినోత్సవమే — రాణి రుద్రమ రెడ్డి

మెట్రోన్యూస్ : ఈరోజు నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో *భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మాట్లాడుతూ...…

ఇటుకాలపల్లి టు మేడపల్లి, ఆసరవెల్లి రోడ్డు మరమ్మత్తులు వెంటనే ప్రారబించాలని తదితర శాఖలకు వినతి పత్రం

మెట్రో న్యూస్: ఇటికాలపల్లి నుండి మేడపల్లి ఆసరవెల్లి వరకు ఉన్న 7 కిలోమీటర్ల రహదారి పూర్తిగా దెబ్బతిన్నది. స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఈ రోడ్డు నిర్మాణం కొరకు 6 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు సాంక్షన్ చేసి మొబైల్ శిలాఫలకాలతోటి…

గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లపై సమీక్ష.

(మెట్రో న్యూస్): భూపాలపల్లి రేగొండ మండలం పాండవుల గుట్ట సమీపంలో ఎస్‌ఈ (ఆపరేషన్స్‌) నాగేల్లి సదానందం మంగళవారం పాండవులగుట్ట వద్ద గల 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లోని విద్యుత్‌ పరికరాలు, నిర్వహణ…

10 శాతం ఎస్టీ రిజర్వేషన్‌కు గుర్తుగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

మెట్రో ఈవినింగ్ : తెలంగాణలో గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతానికి ఎస్టీ రిజర్వేషన్ పెంచి అమలు చేసిన చారిత్రాత్మక నిర్ణయాన్ని స్మరించుకుంటూ, ఖమ్మంలో తెలంగాణ భవన్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో వైరా ఎమ్మెల్యే చంద్రావతి అధ్యక్షతన గిరిజన…

బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీర్స్ దినోత్సవం

మెట్రో న్యూస్: భారతరత్న సర్ ఎం. విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసరలో ఇంజనీర్స్ దినోత్సవాన్ని విద్యార్థుల ఉత్సాహం, విద్యా స్ఫూర్తి నడుమ ఘనంగా నిర్వహించారు. దేశ నిర్మాణానికి సర్ ఎం.…

రవీందర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వివేక్

మెట్రో న్యూస్: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జే. రవీందర్ కుటుంబాన్ని చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. మంగళవారం మందమర్రిలోని రవీందర్ నివాసానికి వెళ్లిన…

తెలుగు భాష, సృజనాత్మకత, ప్రతిభల సమ్మేళనం ఉన్నత పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా మేళా

 (మెట్రో న్యూస్) : పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం తెలుగు భాషా మేళాను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు తెలుగు భాష, సాహిత్యంపై తమకున్న ఆసక్తిని చాటడంతో పాటు, తమ సృజనాత్మకతను మరియు ప్రతిభను…

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

(మెట్రోన్యూస్): జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసిల్దార్ కనకయ్య…

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తిప్పాపూర్ గోశాలలో వసతుల పరిశీలన

మెట్రో న్యూస్: రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన…

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు.

రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి రాష్ట్రస్థాయి రాకెట్ బాల్ పోటీలలో ఎనిమిదవ తరగతికి చెందిన N శ్రీ అక్షయ రెడ్డి,M సౌమ్య మరియు 9వ తరగతి చెందిన…