Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు మందమర్రి ఏరియా డీజీఎం సూచన

సింగరేణి సంస్థ విశ్రాంత ఉద్యోగులు వైద్య సేవలను నిరంతరాయంగా పొందాలంటే ప్రతి ఏడాది నవంబరు నెలలో జీవిత ధ్రువీకరణ పత్రాన్ని అంతర్జాలం ద్వారా పునరుద్ధరించుకోవడం తప్పనిసరి అని మందమర్రి ఏరియా డీజీఎం (వ్యక్తిగత విభాగం) సీహెచ్‌. అశోక్‌ తెలిపారు. ఈ…

సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిద్దాం

నవీపేట్ మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీలో శనివారం సిపిఎం పార్టీ అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్. మండల నాయకులు దేవేందర్…

తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం శాసన మండలిలో మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్ (మెట్రో న్యూస్): తెలంగాణలో క్రీడలను విద్యతో అనుసంధానం చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర…

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన స్వచ్ఛ ఆటో కార్మికులు

బషీర్ బాగ్ ఎల్బీ స్టేడియం వద్ద అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరిస్తున్న తమ ఉపాధిని దెబ్బకొట్టొదని ఆవేదన చెత్తను సేకరించే కాంట్రాక్ట్ రాంకీ సంస్థకు అప్పగించొద్దని డిమాండ్ ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న…

కామంచికల్ గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్‌ఎస్‌, సీపీఐ నుంచి 25 కుటుంబాల చేరిక

(మెట్రో ఈవినింగ్ ): కామంచికల్‌ గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్‌ఎస్‌, సీపీఐ పార్టీలకు చెందిన 25 కుటుంబాలు కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. శనివారం ఖమ్మంలోని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో…

ప్రతిభ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన బ్లూమింగ్ బడ్స్ విద్యార్థులు

(మెట్రో న్యూస్):  వినాయక చవితి సందర్భంగా రాయపర్తిలోని బ్లూమింగ్ బడ్స్ స్కూల్‌లో విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ తమ…

సూర్యాపేటలో వరుణ యాగం

రైతన్నకు సమృద్ధి సూర్యాపేటకు సుభిక్షమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన వరుణ యాగం మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ఈ…

గణేష్ మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలి ఎస్ఐ : మాడ శ్రీధర్ రెడ్డి

గణేష్ మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్ ఐ మాడ శ్రీధర్ రెడ్డి సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఉమ్మడి మేడిపల్లి మండలాల వివిధ గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులతో, మేడిపల్లి…

ఘనంగా అమ్రాబాద్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ జన్మదిన వేడుకలు.

(మెట్రో న్యూస్): నాగర్ కర్నూలు జిల్లా లోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా శనివారం బాణాసంచాతో కాంగ్రెస్ నాయకులు ఆనందోత్సవాలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కటింగ్…

ఏచూరి జీవితం త్యాగాలమయం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి

(మెట్రో న్యూస్): మానవ జాతి బానిసత్వం నుండి పెట్టుబడిదారీ కబంధహస్తాల నుండి విముక్తి చెందాలని అందుకు మార్క్సిజమే దోహదకారి అని నమ్మిన ప్రపంచ మేధావి సీతారాం ఏచూరి జీవితం త్యాగాల మయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి…