Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్ : మెట్రో న్యూస్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ప్రజాభవన్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రజా భవన్ కు విచ్చేసిన గద్వాల్ విజయలక్ష్మికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం…

22 ఏ భూ దందా పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపండి : బీజేపీ

హైదరాబాద్ : మెట్రో న్యూస్ రాష్ట్రంలో జరుగుతున్న 22ఏ భూ దందా పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో బీజేపీ ఎమ్మెల్యే లు పాయల్ శంకర్, దన్పాల్ సూర్యనారాయణ లు మాట్లాడారు. నాటి…

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్

హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీ బస్సులకు ఉమ్మడి పాస్ జారీకి ఆదేశం నెలవారీ, రోజువారీ పాస్‌లు అందుబాటులోకి తేవాలని సీఎస్ సూచన పాతబస్తీ మెట్రో, ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశం బేగంపేట నుంచి ప్యారడైజ్ వరకు మెట్రోలో…

కేటీఆర్‌ అరెస్టు, టీషర్ట్‌ విప్పేసిన హరీశ్‌ రావు అసెంబ్లీ వద్ద బిగ్‌ ఫైట్‌..

కేటీఆర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌-పోలీసుల మధ్య తోపులాట పలువురు నేతలు టీషర్టులు విప్పి నిరసన నేతలకు గాయాలైనట్లు బీఆర్‌ఎస్‌ ఆరోపణ కౌశిక్‌రెడ్డి సహా నేతలతో పోలీసుల వాగ్వాదం తెలంగాణ…

అసెంబ్లీ గేటు వద్ద సునీతా లక్ష్మారెడ్డి కన్నీరు

ఘటనపై ఫిర్యాదు చేస్తానన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన కాలికి గాయమైందని వెల్లడి నల్ల దుస్తులతో అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ నేతలు నేతలను గేటు వద్ద అడ్డుకున్న సిబ్బంది కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డికి గాయాలైనట్లు ఆరోపణ తెలంగాణ…

దసరా వరకు మంత్రి వర్గ విస్తరణ లేదు : మహేష్ గౌడ్

హైదరాబాద్ : మెట్రో న్యూస్ కేబినెట్‌ విస్తరణపై టీపీసీసీ మహేశ్‌గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియా తో మాట్లాడారు ప్రస్తుతానికి మార్పులు, చేర్పులకు దసరా వరకు బ్రేక్‌ ఉందని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని తెలిపారు తెలంగాణ…

రేవంత్ సర్కారుకు కేటీఆర్ వార్నింగ్‌

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): ప్ర‌భుత్వాన్నే బ‌ర్త‌ర‌ఫ్ చేసే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయి: ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

ఉపాధ్యాయుల దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి

కొడంగ‌ల్ (మెట్రో న్యూస్‌): దేశానికే దిక్సూచిగా తెలంగాణ‌ను తీర్చ‌దిద్దుదాం రెండేళ్లు అంకిత‌భావంతో ప‌నిచేయండి దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది ప్ర‌తిప‌క్షాల ఉచ్చులో ప‌డొద్దు టీచ‌ర్ల‌ సమస్యలన్నీ పరిష్కరిస్తా రెండేళ్లు…

ఆదిలాబాద్ రోడ్ ఆక్సిడెంట్లా లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్..

ADILABAD:  కుప్టి వంతెన వద్ద లారీ, ట్యాంకర్ ఢీకొనడంతో NH-44పై రాకపోకలు స్తంభించి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇచ్చోడ, నేరేడిగొండ ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.  ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలో కుప్టి వంతెన సమీపంలో…

ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణమే లక్ష్యం కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

హైదరాబాద్ (మెట్రో న్యూస్) : ఆరోగ్యవంతమైన ప్రజలతోనే అభివృద్ధి చెందిన, వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గగన్‌మహల్‌లోని ఏవీ…