Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ప్రిన్స్ ర‌హీమ్ ఆగాఖాన్ -V తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): అగా ఖాన్ ఫౌండేషన్ సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంద‌ని ప్ర‌శంసించారు. ఈ ఫౌండేషన్ సహకారంతో ఇటీవలే మా శాసనమండలి…

నా పీఆర్ఓ, పీఏపై 15 మంది గూండాలు దాడి చేశారు: కేటీఆర్

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ముసుగులు ధరించిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారన్న కేటీఆర్ పీఎస్ బయట, లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని డిమాండ్ రేవంత్ పాలనతో తెలంగాణ రౌడీ రాజ్యంలా మారిందని మండిపాటు హైదరాబాద్ లోని సైఫాబాద్…

గాంధీ భవన్ కు భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..

హైదరాబాద్ : మెట్రో న్యూస్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి రెండేళ్లు అయింది ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్దయెత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గాంధీ భవన్ కు…

సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు మందమర్రి ఏరియా డీజీఎం సూచన

సింగరేణి సంస్థ విశ్రాంత ఉద్యోగులు వైద్య సేవలను నిరంతరాయంగా పొందాలంటే ప్రతి ఏడాది నవంబరు నెలలో జీవిత ధ్రువీకరణ పత్రాన్ని అంతర్జాలం ద్వారా పునరుద్ధరించుకోవడం తప్పనిసరి అని మందమర్రి ఏరియా డీజీఎం (వ్యక్తిగత విభాగం) సీహెచ్‌. అశోక్‌ తెలిపారు. ఈ…

సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిద్దాం

నవీపేట్ మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీలో శనివారం సిపిఎం పార్టీ అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్. మండల నాయకులు దేవేందర్…

తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం శాసన మండలిలో మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్ (మెట్రో న్యూస్): తెలంగాణలో క్రీడలను విద్యతో అనుసంధానం చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర…

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన స్వచ్ఛ ఆటో కార్మికులు

బషీర్ బాగ్ ఎల్బీ స్టేడియం వద్ద అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరిస్తున్న తమ ఉపాధిని దెబ్బకొట్టొదని ఆవేదన చెత్తను సేకరించే కాంట్రాక్ట్ రాంకీ సంస్థకు అప్పగించొద్దని డిమాండ్ ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న…

కామంచికల్ గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్‌ఎస్‌, సీపీఐ నుంచి 25 కుటుంబాల చేరిక

(మెట్రో ఈవినింగ్ ): కామంచికల్‌ గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్‌ఎస్‌, సీపీఐ పార్టీలకు చెందిన 25 కుటుంబాలు కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. శనివారం ఖమ్మంలోని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో…

ప్రతిభ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన బ్లూమింగ్ బడ్స్ విద్యార్థులు

(మెట్రో న్యూస్):  వినాయక చవితి సందర్భంగా రాయపర్తిలోని బ్లూమింగ్ బడ్స్ స్కూల్‌లో విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ తమ…

సూర్యాపేటలో వరుణ యాగం

రైతన్నకు సమృద్ధి సూర్యాపేటకు సుభిక్షమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన వరుణ యాగం మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ఈ…