Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

తెలంగాణ భవన్‌లో 22ఏ బాధితులతో కేటీఆర్, హరీష్ రావు సమావేశం

(మెట్రో న్యూస్) ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు 22ఏ బాధితులు తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను అడిగి…

విజయవాడ హైవే పై ఉన్న పెట్రోల్ బంక్లో ఆర్టీసీ బస్సు బీభత్సం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి చౌటుప్పల్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బాటసింగారం భారత్‌ పెట్రోల్‌ బంకులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పెట్రోల్‌…

తెలంగాణలో హరిత విద్యుత్ విప్లవమే లక్ష్యం శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి

‎హైదరాబాద్ (మెట్రో న్యూస్): ‎రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగినట్లుగా పర్యావరణ హితమైన హరిత ఇంధన రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలిలో…

ఫీజు బకాయిలపై బీఆర్ఎస్వి అసెంబ్లీ ముట్టడి భగ్నం

హైదరాబాద్ (మెట్రో న్యూస్) ఫీజు రీఇంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు చేయాలని బీఆర్ఎస్వి చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం ఉదయం ఎల్బి స్టేడియం నుంచి అసెంబ్లీకి ర్యాలీగా…

నలుగురు అరెస్ట్ బొల్లారం ఆయుధాల దోపిడీ కేసులో 2 వారాల తర్వాత వీడిన మిస్టరీ..

 సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతంలోని 20 మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు వారాల తర్వాత ఈ కేసు మిస్టరీని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఆయుధాల దోపిడీకి పాల్పడిన మాజీ మిలిటరీ అధికారి…

బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం

కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం అసెంబ్లీ కార్యకలాపాలను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఆరోపణ అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ అహంకారం వీడలేదని వ్యాఖ్య ప్రతిపక్షాల కుట్రలను సమర్థంగా ఎదుర్కోవాలని…

ఏకంగా సెక్రటేరియట్‌లోనే లంచం.. ఏసీబీ చేతికి చిక్కిన ఉద్యోగి

సచివాలయంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు కోసం లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి ఏసీబీ అధికారులు సచివాలయ దేవాలయం వద్ద డబ్బులు తీసుకుంటుండగా పట్టివేత లంచం సొమ్మును…

సంస్థ బలోపేతం.. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి : పొన్నం

హైదరాబాద్ : మెట్రో న్యూస్ హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానాలు ఇచ్చారు. ఆర్టీసీ పరిస్థితి, సంస్థను బలోపేతం చేసే చర్యలు, ఉద్యోగుల సమస్యలు, బస్సుల నిర్వహణ, ప్రజలకు…

రమేష్ రెడ్డి మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు

చేన్నవెళ్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి మృతి పట్ల జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, రమేష్…

వెయ్యి రోజుల్లో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు

దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ప్రత్యేకచొరవ,తీసుకుంటున్నారని కౌకుంట్ల, అడ్డాకుల మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుమారు వెయ్యి రోజుల్లో రూ.వెయ్యి కోట్ల విలువైన…