Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

భారతరత్న అవార్డును అందుకుంటున్న ఏటి ఆంజనేయులు

మెట్రో ఈవినింగ్స్: సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు  అరుదైన గౌరవం తెలంగాణ భాష సాంస్కృతిక సౌజన్యం వారిచే శ్రీ వల్లూరి ఫౌండేషన్ వారు ఏటి ఆంజనేయులు దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీలో…

జీవో 97తో పాలిటెక్నిక్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్ (మెట్రో న్యూస్): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో తీవ్రంగా చెలగాటమాడుతోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై కాలయాపన చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.…

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ

హైదరాబాద్ (మెట్రో న్యూస్): అసెంబ్లీ సమావేశాల నుండి బహిష్కరణకు గురైన బీఆర్ఎస్... శనివారం ‌మాక్ అసెంబ్లీ నిర్వహించింది. తెలంగాణ భవన్లో దీనికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సెట్ వేశారు. బీఆర్ఎస్ సభ్యులే అధికార, ప్రతిపక్షాలుగా విడిపోయి సభా చర్చలలో…

25 లక్షల రూపాయల తో సిసి రోడ్లకు శంకుస్థాపన

(మెట్రో న్యూస్) బీరంగూడ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నందారం నరసింహ గౌడ్ 25 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఉదయం శంకుస్థాపన చేసిన…

రూ.6 లక్షల సొంత నిధులతో దేవాలయ షెడ్ నిర్మించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మెట్రో న్యూస్: పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి మరోమారు తన దైవభక్తిని చాటుకున్నారు. నిరంతరం ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో భాగంగా సొంత నిధులతో నూతన దేవాలయాలు నిర్మిస్తూ తన భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. తాజాగా. బీరంగూడ…

మంత్రి సీతక్కకు సర్పంచుల ఘన సన్మానం

హైదరాబాద్ (మెట్రో న్యూస్): గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన కల్పించేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకువచ్చినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్కకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…

విదేశాల్లో చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.180 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్

విదేశాల్లో చదివే విద్యార్థులకు పెండింగ్ స్కాలర్‌షిప్ నిధులు విడుదల మొత్తం 3,008 మంది విద్యార్థులకు రూ.179.9 కోట్ల కేటాయింపు మైనారిటీ విద్యార్థులకు అత్యధికంగా రూ.76.1 కోట్ల విడుదల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఆర్థిక…

తెలంగాణ భవన్‌లో 22ఏ బాధితులతో కేటీఆర్, హరీష్ రావు సమావేశం

(మెట్రో న్యూస్) ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు 22ఏ బాధితులు తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను అడిగి…

విజయవాడ హైవే పై ఉన్న పెట్రోల్ బంక్లో ఆర్టీసీ బస్సు బీభత్సం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి చౌటుప్పల్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బాటసింగారం భారత్‌ పెట్రోల్‌ బంకులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పెట్రోల్‌…

తెలంగాణలో హరిత విద్యుత్ విప్లవమే లక్ష్యం శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి

‎హైదరాబాద్ (మెట్రో న్యూస్): ‎రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగినట్లుగా పర్యావరణ హితమైన హరిత ఇంధన రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలిలో…