Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

12వ జాతీయ లోక్ అదాలత్..! జిల్లా ఎస్పీ జానకి

జాతీయ లోక్ అదాలత్‌ను సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి బుధవారం సూచనలు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకుని, రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవాలని మహబూబ్‌నగర్ ఎస్పీ డి. జానకి సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..…

తెలంగాణలో కరెంట్ వాడకం ఆల్-టైమ్ రికార్డ్.. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం!

తెలంగాణలో 19,543 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే 23 శాతం పెరిగిన కరెంట్ వాడకం అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగం పెరగడమే కారణం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డు సృష్టించింది.…

సొంత సోదరులతోనే ఒప్పందాలు చేసుకొని రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెస్తున్నాడు : కేటీఆర్

అమెరికా పర్యటనలో సొంత సోదరులతోనే ఒప్పందాలు చేసుకొని రేవంత్ రెడ్డి తెలంగాణ‌కు పెట్టుబడులు తెస్తున్నాడ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీ టెసెరాక్ట్…

హైదరాబాద్‌ హాస్టళ్లకు ‘హైడ్రా’ స్ట్రిక్ట్ వార్నింగ్.. 3 నెలలే డెడ్‌లైన్!

హైదరాబాద్‌లో నిబంధనలు పాటించని హాస్టళ్లపై హైడ్రా ఉక్కుపాదం ప్రమాదకర భవనాలను ఖాళీ చేసేందుకు 3 నెలల గడువు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రత్యేక తనిఖీలు విద్యార్థుల భద్రతతో రాజీపడొద్దని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం…

బీఆర్‌ఎస్ ద‌ళిత వ్య‌తిరేక వైఖ‌రిపై గవర్నర్‌కు మంత్రుల ఫిర్యాదు

హైదరాబాద్ (మెట్రో న్యూస్): అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రుల‌ బృందం బుధ‌వారం లోక్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ శివ‌ప్ర‌తాప్ శుక్లాను క‌లిసి బీఆర్ఎస్ ద‌ళిత వ్య‌తిరేక వఖ‌రిపై ఫిర్యాదు చేసింది. డిప్యూటీ సీఎం భ‌ట్టి, మంత్రులు, దామోద‌ర్‌, పొన్నం,…

శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్): గ‌త నాలుగు రోజులుగా జ‌రుగుతున్న ఉదంతాల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కుట్రలు పన్నినవారితో పాటు కుట్రలో భాగస్వాములైన వారిని చట్టపరిధిలో శిక్షిస్తామ‌ని తేల్చిచెప్పారు. బుధ‌వారం…

డీజీపీ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ జయంతి

హైదరాబాద్ : మెట్రో న్యూస్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను డీజీపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సాహిత్య సేవలను, ప్రజా సమస్యలపై తన రచనల ద్వారా కల్పించిన చైతన్యాన్ని…

రాయదుర్గంలో పాలిటెక్నిక్ విద్యార్థుల మెరుపు ధర్నా

పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రాస్తారోకో చేపట్టారు. జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని, తమ విద్యా భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని…

అధికార కాంగ్రెస్, పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

హైదరాబాద్ (మెట్రో న్యూస్): శాసనసభ తొలి రోజు గలాటాపై బీఆర్ఎస్ బృందం బుధవారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... పోలీసులు, అధికార పక్షంపై మండిపడ్డారు.…

బీఆర్‌ఎస్‌ తీరుపై డిప్యూటీ సీఎం భ‌ట్టి ఆగ్రహం

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): తెలంగాణ శాసనసభలో బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. సభా నియమావళిని ప్రతి సభ్యుడు పాటించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు పదేపదే వెల్‌లోకి…