Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana

సూర్యాపేటలో వరుణ యాగం

రైతన్నకు సమృద్ధి సూర్యాపేటకు సుభిక్షమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన వరుణ యాగం మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ఈ…

తెలంగాణలో హరిత విద్యుత్ విప్లవమే లక్ష్యం శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి

‎హైదరాబాద్ (మెట్రో న్యూస్): ‎రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగినట్లుగా పర్యావరణ హితమైన హరిత ఇంధన రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలిలో…

తెలంగాణలో కరెంట్ వాడకం ఆల్-టైమ్ రికార్డ్.. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం!

తెలంగాణలో 19,543 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే 23 శాతం పెరిగిన కరెంట్ వాడకం అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగం పెరగడమే కారణం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డు సృష్టించింది.…

శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్): గ‌త నాలుగు రోజులుగా జ‌రుగుతున్న ఉదంతాల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కుట్రలు పన్నినవారితో పాటు కుట్రలో భాగస్వాములైన వారిని చట్టపరిధిలో శిక్షిస్తామ‌ని తేల్చిచెప్పారు. బుధ‌వారం…

డీజీపీ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ జయంతి

హైదరాబాద్ : మెట్రో న్యూస్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను డీజీపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సాహిత్య సేవలను, ప్రజా సమస్యలపై తన రచనల ద్వారా కల్పించిన చైతన్యాన్ని…

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్ర‌హం

‎‎హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): ‎శాసనసభాపతి స్థానంలో ఉన్న సభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్‌పై ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు యావత్ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని, ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని,…

ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ

న్యూఢిల్లీ (మెట్రో న్యూస్‌): సమ్మక్క–సారక్క బ్యారేజీగా పిలిచే సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు అనుమతిని (ఎన్‌ఓసీ) వీలైనంత త్వరగా జారీ చేయాలని తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్‌…

ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ సమస్యలు పట్టవా?

- తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ఆ ప్రభుత్వ శాఖ అత్యంత కీలకం. - ప్రభుత్వ ఖజానాకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే ఆ డిపార్ట్‌మెంట్‌ గత కొన్నేళ్లుగా ఎలాంటి స్థితిలో ఉంది ? - ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఎలా ఉన్నారు ? - ఆదాయం తప్పించి ఆదరణ అందుకోలేకపోతున్న…