Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

అగ్గిమీద‌గుగ్గిలం అవుతున్న బీజేపీ, కాంగ్రెస్ లొల్లి

ప‌ర‌స్ప‌రం ముట్ట‌డి కార్య‌క్ర‌మాల‌తో హోరాహోరీ... హైద‌రాబాద్‌, న‌ల్గొండ‌లో అరెస్టుల ప‌ర్వం అధినేత మౌనంతో వెన‌క‌బ‌డిపోయిన బీఆర్ఎస్‌ (మెట్రో న్యూస్ బ్యూరో):  జాతీయ స్థాయిలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు తెలంగాణ‌లో ఉద్రిక్త‌త‌కు…

Bollaram | సికింద్రాబాద్‌ బొల్లారంలో ఆర్మీ ఆయుధాలు మాయం

Bollaram | సికింద్రాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ యూనిట్‌ ఆయుధ విభాగంలో నాలుగు ఏకే-47 తుపాకులు సహా కొన్ని ఆయుధాలు మాయమైనట్లు సమాచారం. ఘటనపై ఆర్మీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Bollaram | సికింద్రాబాద్‌ బొల్లారంలోని…

రైతాంగానికి కాంగ్రెస్ సర్కార్ ద్రోహం

కృష్ణా జలాల దోపిడీపై సీఎం రేవంత్ రెడ్డి మౌనం మాజీ మంత్రి హరీశ్ రావు హైద‌రాబాద్ (మెట్రోన్యూస్‌): వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోద్యం…

కేసీఆర్ రాజీనామా చేయాలి

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): నేటినుంచి 6 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు పిలుపు నీకూ... మాకూ పోలికా... నందికి, పందికి ఉన్నంత తేడా ప్ర‌తిప‌క్ష నేత‌కు రూ. 22 కోట్ల 24.40 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టాం అంబ‌ర్‌పేట స‌భ‌లో…

మూసారాంబాగ్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): 52 కోట్ల వ్య‌యంతో 400 మీట‌ర్ల పొడ‌వైన బ్రిడ్జి నిర్మాణం.. అంబర్‌పేట నియోజకవర్గం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది.. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు లేవు.. మూసీ మురికి ఒక వైపు, వరదలు మరో వైపు…

వైభవోపేతంగా జగ్గారెడ్డి తనయుడి నిశ్చితార్థ వేడుక

హైదరాబాద్‌:మెట్రో న్యూస్: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, టీజీఐఐసీ నిర్మల జగ్గారెడ్డి దంపతుల కుమారుడు భరత్‌ సాయి రెడ్డి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకను…

Seed Ganesh | సీడ్ గణేశుడిని పూజించండి.. ప్రకృతిని కాపాడండి: చిరంజీవి పిలుపు

Seed Ganesh | పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు కోసం ఈసారి సీడ్ గణేశుడిని పూజించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే విగ్రహంలోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయని తెలిపారు.Seed Ganesh | వినాయక…

ఆరోగ్య రంగంలో అద్భుత ప్రగతి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ (మెట్రో న్యూస్): ​హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కిడ్నీ సింపోజియం-2026 కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కిడ్నీ సంరక్షణ, అవయవ మార్పిడి మరియు ఆధునిక వైద్య…

గాంధీ భవన్లో ఓబీసీ సమావేశం

గాంధీ భవన్లో ఓబీసీ సమావేశం హైదరాబాద్ : మెట్రో న్యూస్ గాంధీ భవన్ లో శనివారం ఓబీసీ కులగణన సమావేశం నిర్వహించారు.బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారులు వి. హనుమంత రావు అధ్యక్షతన సమావేశం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రో.కంచె ఐలయ్య…

ఎమ్మెల్సీ రహ్మత్‌ బేగ్‌పై బహిష్కరణ వేటు..

రాజీనామాకు ఓవైసి ఆదేశం హైదరాబాద్‌: మెట్రో న్యూస్ మజ్లిస్‌ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్‌ బేగ్‌పై అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించడంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా…