Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

డీజీపీ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ జయంతి

హైదరాబాద్ : మెట్రో న్యూస్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను డీజీపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సాహిత్య సేవలను, ప్రజా సమస్యలపై తన రచనల ద్వారా కల్పించిన చైతన్యాన్ని…

రాయదుర్గంలో పాలిటెక్నిక్ విద్యార్థుల మెరుపు ధర్నా

పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రాస్తారోకో చేపట్టారు. జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని, తమ విద్యా భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని…

అధికార కాంగ్రెస్, పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

హైదరాబాద్ (మెట్రో న్యూస్): శాసనసభ తొలి రోజు గలాటాపై బీఆర్ఎస్ బృందం బుధవారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... పోలీసులు, అధికార పక్షంపై మండిపడ్డారు.…

బీఆర్‌ఎస్‌ తీరుపై డిప్యూటీ సీఎం భ‌ట్టి ఆగ్రహం

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): తెలంగాణ శాసనసభలో బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. సభా నియమావళిని ప్రతి సభ్యుడు పాటించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు పదేపదే వెల్‌లోకి…

మ‌హిళా ఎమ్మెల్యేల‌పై బీఆర్ఎస్ వాళ్లే అస‌భ్యంగా ప్ర‌వర్తించారు మంత్రి సీతక్క

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): అసెంబ్లీ స‌మావేశాల తొలిరోజు జ‌రిగిన తోపులాట‌లో సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే దుర్మార్గంగా వ్యవహరించారని మంత్రి సీత‌క్క ఆరోపించారు. అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించారన్నారు. బుధ‌వారం…

ఎర్ర‌వ‌ల్లిలో ద‌ళితులు నిర‌స‌న చేసిన చోట శుద్ధి చేశారు.

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): అసెంబ్లీ స‌మావేశాల్లో మూడోరోజు బుధ‌వారం మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యుల వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్పీక‌ర్‌పై ప్రతిపక్ష నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ... ఈ…

గాంధీ భవన్లో ప్రజలతో ముఖా ముఖి

హైదరాబాద్ : మెట్రో న్యూస్ ప్రతి బుధవారం గాంధీ భవన్ లో నిర్వహించే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమం లో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్.పాల్గొన్నారు. ప్రజల సమస్యలను స్వీకరిస్తూ ఆయన సంబంధిత అధికారులకు సిపారసు…

కేసీఆర్‌ బాగుండాలి, వంద ఏళ్లకు పైగా బతికుండాలనే కోరుకుంటున్నాం : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్ : మెట్రో న్యూస్ ప్రతిపక్ష నాయకులు కెసిఆర్ చావును ఎవరూ కోరుకొరని వంద ఎళ్ల పైగా అయన బతికుండాలని శాసనసభ వ్యవహారల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. కెసిఆర్ చావును కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు…

కాళోజీ జయంతి-భాషా దినోత్సవం శుభాకాంక్ష‌లు:ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (మెట్రో న్యూస్): తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన ప్రజాకవి, పద్మ విభూషణ్‌ కాళోజీ నారాయణరావు సేవలను చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ…

తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్టు కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురిపై పోలీసుల కేసులు

హైదరాబాద్ (మెట్రో న్యూస్): శాసనసభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్దిలను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం వారి వారి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్…