కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్ చేతుల మీదుగా పనులకు శ్రీకారం
నగరంలోని మౌలిక వసతుల అభివృద్ధికి కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా 13, 42, 49వ డివిజన్లలో యూఐడీఎఫ్, ఎంజీఎఫ్ నిధులతో చేపట్టనున్న మొత్తం రూ.1.85 కోట్ల విలువైన అభివృద్ధి…