రక్తదాన శిబిరం కార్యక్రమంలో గవర్నర్ శుక్లా
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆయనకు తెలంగాణ ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాజీవితంలో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా…