విమోచన స్ఫూర్తి భావితరాలకు చాటాలి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
(మెట్రో న్యూస్):
హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన సెప్టెంబర్ 17 చారిత్రక ప్రాధాన్యాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ అన్నారు. హైదరాబాద్ విమోచన కోసం పోరాడిన యోధుల త్యాగాలను…