పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకిపై హరీశ్రావు పరువు నష్టం దావా
హైదరాబాద్ (మెట్రో న్యూస్)
వారిద్దరిపై చర్యలు తీసుకోండి
క్షుద్ర పూజల ఆరోపణల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్లపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పరువు నష్టం దావా వేశారు.…