Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపు.. లాటరీకి తేదీలు ఫిక్స్

హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మిస్తున్న ఇందరిమ్మ టవర్స్‌లో 7,340 ఫ్లాట్ల కేటాయింపునకు లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 27 నుంచి 30 వరకు లాటరీ నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ తెలిపారు. అర్హుల జాబితా నేటి నుంచి…

రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ.. పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్

22ఏ పేరుతో రెవెన్యూ శాఖలో దందాలు, వేధింపులు సాగుతున్నాయన్న హరీశ్ ప్రైవేట్ ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని మండిపాటు రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్ల రాకెట్ నడుస్తోందని ఆరోపణ తెలంగాణలోని రెవెన్యూ శాఖలో నిషేధిత…

రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ.. పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్

22ఏ పేరుతో రెవెన్యూ శాఖలో దందాలు, వేధింపులు సాగుతున్నాయన్న హరీశ్ ప్రైవేట్ ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని మండిపాటు రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్ల రాకెట్ నడుస్తోందని ఆరోపణ తెలంగాణలోని రెవెన్యూ శాఖలో నిషేధిత…

జేఎన్టీయూ స్పాట్ అడ్మిషన్ల సందడి.. నేడు, రేపు కూడా కౌన్సెలింగ్

ఈఏపీసెట్ తర్వాత జేఎన్టీయూలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ హాట్ కేకుల్లా వేగంగా భర్తీ అవుతున్న ఇంజినీరింగ్ సీట్లు జేఎన్టీయూ హైదరాబాద్, సుల్తాన్‌పూర్‌ కాలేజీల్లో సీట్లన్నీ పూర్తి నేడు, రేపు పలు కాలేజీలకు కొనసాగనున్న స్పాట్…

కోకాపేటలోని నివాసంలో హరీశ్ రావు హౌస్ అరెస్ట్

సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు పిలుపునిచ్చిన హరీశ్ రావు ముందస్తు జాగ్రత్త చర్యగా హరీశ్ రావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే…

జడేజా నో-బాల్.. చేజారిన వికెట్.. గంభీర్ అసహనం!

శ్రీలంకతో టెస్టులో జడేజా నో-బాల్‌తో చేజారిన కీలక వికెట్  ధనంజయ డిసిల్వా ఔటైనట్లే కనిపించినా అంపైర్ నిర్ణయంతో నిరాశ డగౌట్‌లో కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం   టెస్టుల్లో స్పిన్నర్లలో అత్యధిక నో-బాల్స్ వేసిన ఆటగాడిగా జడేజా…

చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు…: భట్టివిక్రమార్క

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదని... వారు సహచరులేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. బుధవారం ఆయన మీడియాతో…

ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ సమస్యలు పట్టవా?

- తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ఆ ప్రభుత్వ శాఖ అత్యంత కీలకం. - ప్రభుత్వ ఖజానాకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే ఆ డిపార్ట్‌మెంట్‌ గత కొన్నేళ్లుగా ఎలాంటి స్థితిలో ఉంది ? - ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఎలా ఉన్నారు ? - ఆదాయం తప్పించి ఆదరణ అందుకోలేకపోతున్న…

తెలంగాణలో బయటపడ్డ చాళుక్యుల నాటి శిల

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరాన్ పల్లిలో పురాతన శిల బయటపడింది. గ్రామంలోని పురాతన జైన ఆలయం ఆవరణలో గ్రామస్థులు ఈ శిలను గుర్తించారు. స్థానికంగా అంగడి వీరన్న శివాలయంగా పిలిచే ఈ ఆలయం ఆవరణలో ఇటీవలి వర్షాలకు చిన్న గుంత…

తెలంగాణలో 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ విడుదల

2,629 ఎస్ఏ, 6,508 ఎస్జీటీ పోస్టుల భర్తీ గతంలో జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు గతంలో దరఖాస్తు చేసుకున్నవాళ్లు మళ్లీ చేసుకోనక్కర్లేదని వివరణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.…