ఎలాంటి చర్చ లేకుండానే సస్పెండ్ చేస్తారా… మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూధనాచారి
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
రెండు రోజులు చట్ట సభల్లో జరుగుతున్న తీరు... చీకటి అధ్యాయంగా మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూధనాచారి అభివర్ణించారు. మంగళవారం రాత్రి ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో సహచర ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ సభ్యులపై…