జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు బీఆర్ఎస్ బృందం ఫిర్యాదు
ఢిల్లీ (మెట్రో న్యూస్):
మహిళా ఎమ్మెల్యేలను పోలీసుల చేత అవమానించడం, అసెంబ్లీలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం, శాసనసభ్యులుగా తమ హక్కులకు విఘాతం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని బీఆర్ఎస్ బృందం జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు…