Take a fresh look at your lifestyle.
Browsing Category

AP

గోదారమ్మకు సాష్టాంగ ప్రణామం.. కాలువలో నిల్చొని చంద్రబాబు జలహారతి..

పాయకరావుపేట వద్ద ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు కాలువలోకి దిగి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు, జలహారతి నాలుగు జిల్లాల్లో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు గోదావరి జలాలకు అడుగడుగునా…

టీటీడీలో అవినీతి తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, నోట్ల కట్టలు

టీటీడీ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఇళ్లపై ఏసీబీ దాడులు ప్రభుత్వ విలువ ప్రకారం రూ.5 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12.5 లక్షల నగదు స్వాధీనం కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో పలుచోట్ల…

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో…

తిరుమలేశుని సేవ‌లో రాష్ట్ర గవర్నర్ శుక్లా దంప‌తులు

తిరుమ‌ల (మెట్రో న్యూస్‌): తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం వేద…

వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. నల్లమల గిరుల నుంచి పరుగులు పెట్టిన కృష్ణమ్మ

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మూడు జిల్లాల ప్రజల కల సాకారం దోర్నాల వద్ద కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు, జలహారతి తొలి దశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4…

విశాఖలో ఘోర ప్రమాదం.. కారులో సజీవదహనమైన డ్రైవర్

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొని కారులో చెలరేగిన మంటలు తప్పించుకునే అవకాశం లేక డ్రైవర్ సజీవదహనం నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడిని గుర్తిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం విశాఖపట్నం…

AP News | రాష్ట్రాన్ని నాశ‌నం చేయాల‌న్న‌దే వైఎస్ జ‌గ‌న్ సంక‌ల్పం : కేంద్ర మంత్రి

AP News | వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగ‌న్‌మోహ‌న్ రెడ్డి కొనసాగించిన విధ్వంసాన్ని భరించలేకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని దారుణంగా ఓడించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే జగన్…

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి.. మూడు దశాబ్దాల కల సాకారం

1996లో చంద్రబాబు చేసిన శంకుస్థాపన.. నేడు పూర్తయిన జలయజ్ఞం అదే హోదాలో ప్రారంభించనున్న చంద్రబాబు కృష్ణా జలాలతో కరవు ప్రాంతాలకు ఊరట అమరావతి, ఆగష్టు 28: ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంతో పాటు నెల్లూరు, కడప జిల్లాల ప్రజల…

జర్నలిస్టు అవార్డుల పేర్లు మార్చిన ఏపీ ప్రభుత్వం.. కొత్త పేర్లు ఇవే!

జర్నలిస్టు అవార్డుల పేర్లను సవరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు కొన్ని పేర్లపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డుకు సావిత్రిబాయి ఫూలే పేరు ఖరారు ఉత్తమ ఫొటో జర్నలిస్టు, గ్రామీణ జర్నలిస్టు…

Tirumala | తిరుమలలో స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం

Tirumala | అభిషేక ప్రియుడు, ఆనందరూపుడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. August 27, 2026 / 02:30 PM తిరుమల : అభిషేక ప్రియుడు, ఆనందరూపుడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ…