22 ఏ భూ దందా పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపండి : బీజేపీ
హైదరాబాద్ : మెట్రో న్యూస్
రాష్ట్రంలో జరుగుతున్న 22ఏ భూ దందా పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో బీజేపీ ఎమ్మెల్యే లు పాయల్ శంకర్, దన్పాల్ సూర్యనారాయణ లు మాట్లాడారు. నాటి…