జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు.
రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి రాష్ట్రస్థాయి రాకెట్ బాల్ పోటీలలో ఎనిమిదవ తరగతికి చెందిన N శ్రీ అక్షయ రెడ్డి,M సౌమ్య మరియు 9వ తరగతి చెందిన…