రవీందర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వివేక్
మెట్రో న్యూస్:
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే. రవీందర్ కుటుంబాన్ని చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. మంగళవారం మందమర్రిలోని రవీందర్ నివాసానికి వెళ్లిన…