1000 రోజుల్లో సంక్షేమానికి తిరస్కరించినా బి ఆర్ ఎస్ కు బుద్ధి రాలేదు — మంత్రి పొంగులేటి
హైదరాబాద్ మెట్రో న్యూస్
ప్రజల కోరికమేరకు ప్రజాప్రభుత్వం పాలన చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 3475 రోజుల్లో చేసిన 8లక్షల 20వేల కోట్లు అప్పులకు ప్రతి నెలా…