పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ జిల్లా బ్యూరో చీఫ్ మెట్రో ఈవినింగ్ న్యూస్ సెప్టెంబర్ (3 ): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలో ఉన్న సాయిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి…