ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్
టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు మంగళవారం తిరుమలలో కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల, పుష్ప, ఫోటో, గార్డెన్, అటవీ, ఎస్వీఐటీఎస్ఏ, ఆయుర్వేద తదితర ప్రదర్శనలతో పాటు రామ్ భగీచా-2లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా…