తిరుమలేశుని సేవలో రాష్ట్ర గవర్నర్ శుక్లా దంపతులు
తిరుమల (మెట్రో న్యూస్): తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం వేద…