బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వైఖరిపై గవర్నర్కు మంత్రుల ఫిర్యాదు
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రుల బృందం బుధవారం లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వఖరిపై ఫిర్యాదు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, దామోదర్, పొన్నం,…